ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ఆయా పార్టీలు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ తప్ప మిగతా పార్టీలేవి మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించడం లేదు. టీడీపీ నేతలు అమరావతి రైతులతో కలిసి ఇప్పటికే ఆందోళనల్లో పాల్గొంటున్నారు. మరోవైపు జనసేన,బీజేపీ కూడా మూడు రాజధానులకు వ్యతిరేకమని ప్రకటించాయి. అయితే బీజేపీలో టీజీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RU1Zs0
Monday, February 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment