Monday, August 17, 2020

తెలంగాణను రాజస్థాన్‌గా మారుస్తారా?: హైకోర్టు ఆగ్రహం, వరద సహాయక చర్యలపై ప్రభుత్వానికి స్పష్టత

హైదరాబాద్: చెరువుల ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువులను కాపాడకపోతే తెలంగాణ కూడా రాజస్థాన్‌లా మారుతుందని హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఖాజాగూడ చెరువులో నిర్మాణాలపై సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/346YB3m

Related Posts:

0 comments:

Post a Comment