ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని, ఆ మోడల్ ను అనుసరించిన సౌతాఫ్రికానే ఇప్పుడు తలబాదుకుంటున్నదని, దీనిపై జాతీయ మీడియా ఏకిపారేసిన తర్వాత కూడా సీఎం జగన్ లో మార్పు రావడంలేదని టీడీపీ చీఫ్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలన్నది టీడీపీ సిద్ధాంతమన్న ఆయన.. అమరావతి పరిరక్షణ రాష్ట్రప్రజలందరి బాధ్యత అని, రాజధాని రైతుల ఉద్యమాన్ని ప్రజాఉద్యమంగా మలుస్తామని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36WOT1g
Monday, February 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment