Friday, August 28, 2020

అమరావతిపై కౌంటర్ దాఖలుకు పవన్ కసరత్తు... రేపు నేతలతో టెలికాన్ఫరెన్స్‌...

ఏపీ రాజధాని అమరావతిని విశాఖకు తరలించడంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చింది. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి భవిష్యత్తు వంటి అంశాలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలతో కౌంటర్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇదే కోవలో జనసేన పార్టీ కూడా హైకోర్టులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32rRXSI

Related Posts:

0 comments:

Post a Comment