Friday, August 28, 2020

కరోనాతో మృతి చెందిన వైద్యుల కుటుంబాలకు 30 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం .. సీఎం జగన్ నిర్ణయం

కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందిస్తున్న వైద్యుల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, కరోనా బారిన పడిన వ్యక్తికి సొంతవారే దూరంగా ఉంటున్న పరిస్థితులున్నాయి . అటువంటివారికి వైద్య సేవలు అందిస్తూ చాలామంది వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EzeqFF

Related Posts:

0 comments:

Post a Comment