అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యాసంస్థల దూకుడుకు కల్లెం పడబోతోంది. ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ మధ్య తరగతి కుటుంబాలకు ఉన్నత విద్యను దూరం చేస్తోన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిఘా వేసింది. ఫీజుల నియంత్రణ, విద్యాసంస్థలు, కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2No1lSC
ఇష్టానుసారంగా ఫీజులు చెల్లవిక: ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు: ఛైర్మన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి
Related Posts:
ఉప్పులేటి డౌట్..జలీల్ సేఫ్: కొడాలి నానిపై దేవినేనితెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలు పెట్టారు. ఇటీవలి క… Read More
హైదరాబాద్ లో మళ్లీ గుప్పుమన్న డ్రగ్స్ .. విద్యార్థులే టార్గెట్ గా విక్రయాలుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ మరోసారి గుప్పుమన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా కొనసాగుతోంది. గతంలో డ… Read More
28న టిడిపిలో కోట్ల చేరిక : ఒక ఎంపి..ఒక ఎమ్మెల్యే సీటు : లక్ష మందితో బహిరంగ సభ..!కొద్ది రోజులుగా సాగుతున్న చర్చ ఓ కొలిక్కి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్ర కాశ్ రెడ్డి టిడిపిలో చేరటనికి … Read More
రాఫెల్ తీర్పుపై పునఃసమీక్ష చేయనున్న సుప్రీంకోర్టు... విచారణ తేదీ ఎప్పుడు..?ఢిల్లీ: రాఫెల్ వివాదం మరో మలుపు తీసుకుంది. ఇప్పటికే విపక్షాలు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్… Read More
అదానీ ఆస్పత్రిలో 1000 మంది చిన్నారుల మృతి...అసలు ఏం జరుగుతోంది..?గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీలో బుధవారం ప్రభుత్వం నుంచి ఓ విషాదకరమైన ప్రకటన వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానికి చెందిన జీకే జనరల్ ఆస్పత్రిలో గత ఐద… Read More
0 comments:
Post a Comment