Thursday, September 19, 2019

ఇష్టానుసారంగా ఫీజులు చెల్లవిక: ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు: ఛైర్మన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి

అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యాసంస్థల దూకుడుకు కల్లెం పడబోతోంది. ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ మధ్య తరగతి కుటుంబాలకు ఉన్నత విద్యను దూరం చేస్తోన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిఘా వేసింది. ఫీజుల నియంత్రణ, విద్యాసంస్థలు, కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2No1lSC

0 comments:

Post a Comment