అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యారంగంలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యాసంస్థల దూకుడుకు కల్లెం పడబోతోంది. ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ మధ్య తరగతి కుటుంబాలకు ఉన్నత విద్యను దూరం చేస్తోన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిఘా వేసింది. ఫీజుల నియంత్రణ, విద్యాసంస్థలు, కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2No1lSC
ఇష్టానుసారంగా ఫీజులు చెల్లవిక: ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు: ఛైర్మన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి
Related Posts:
విమాన ప్రయాణికులకు బిగ్ షాక్: ఇంకో నెల వెయిటింగ్: ఆ నిషేధం మళ్లీ పొడిగింపున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్.. అంతర్జాత… Read More
దళిత బంధు అమలవకపోతే-యాదగిరి గుట్టలో ఆత్మార్పణ చేసుకుంటా-మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలుతన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి కేసీఆర్లా దళితుల అభివృద్ది కోసం పనిచేసిన మరో నాయకుడిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళ… Read More
Surabhi Vani Devi : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సురభి వాణీ దేవి...దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె,విద్యావేత్త సురభి వాణీదేవీ ఆదివారం(ఆగస్టు 29) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్… Read More
శ్రీ కృష్ణాష్టమి స్మార్ధ, వైష్ణవ సాంప్రదాయ వేడుకలలో వ్యత్యాసండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నా… Read More
వైఎస్ జగన్ నెత్తిన పాలుపోసిన తెలుగుదేశం: విశాఖను ఏపీ రాజధానిగా గుర్తించిన కేంద్రంవిశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి.. రెండు సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ- ఈ … Read More
0 comments:
Post a Comment