Thursday, September 19, 2019

అక్టోబర్ 2 నుంచి కొలువు.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఫలితాలు రిలీజ్

అమరావతి : పల్లెలే పట్టుగొమ్మలు. గ్రామ సీమలు అభివృద్ధిపై నేతలు ఫోకస్ చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధికి గ్రామ సచివాలయాలు ఊతమిస్తాయని వైసీపీ సర్కార్ భావించింది. ఈ మేరకు లక్ష 26 కొలువులకు పరీక్ష నిర్వహించింది. అయితే భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలలో పరీక్ష రాయగా .. కాసేపటి క్రితం ఏపీ సీఎం జగన్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4hZYc

Related Posts:

0 comments:

Post a Comment