అమరావతి : పల్లెలే పట్టుగొమ్మలు. గ్రామ సీమలు అభివృద్ధిపై నేతలు ఫోకస్ చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధికి గ్రామ సచివాలయాలు ఊతమిస్తాయని వైసీపీ సర్కార్ భావించింది. ఈ మేరకు లక్ష 26 కొలువులకు పరీక్ష నిర్వహించింది. అయితే భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలలో పరీక్ష రాయగా .. కాసేపటి క్రితం ఏపీ సీఎం జగన్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4hZYc
అక్టోబర్ 2 నుంచి కొలువు.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఫలితాలు రిలీజ్
Related Posts:
ఎస్పీ బాలు అంత్యక్రియల్లో వైసీపీ నేతలు... సీఎం జగన్ తరుపున నివాళి....గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలోని ఎస్పీబీ గార్డెన్స్లో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. శనివారం(సెప్ట… Read More
ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వాన... హైదరాబాద్ సహా తెలంగాణలో... ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం...శుక్రవారం(సెప్టెంబర్ 25) సాయంత్రం నుంచి హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ప్రధా… Read More
భారత్-పాకిస్తాన్ బోర్డర్లో తెలంగాణవాసి హల్చల్.. రంగంలోకి ఐబీ, రా, బీఎస్ఎఫ్ - ప్రెస్ రివ్యూవరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో స్థిరపడిన పరమేశ్వర్ అనే వ్యక్తి రాజస్తాన్లో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) జవాన్లకు చెమటలు పట్టించాడని 'సాక్షి… Read More
Kangana:కంగనాకు కొవ్వు పట్టింది. దించేస్తాం, రైతులు ఉగ్రవాదులా ? కడుపుకు అన్నం తింటున్నావా ? లేదా ?బెంగళూరు/ ముంబాయి/ తుమకూరు: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు, Bollywood Drug Mafia కేసుల తరువాత ఒక్కసారిగా మహారాష్ట్ర… Read More
చెన్నై టీమ్కు తెలుగోడు లేని లోటు: అంబటి అవసరం: గాయంపై ఇదీ అప్డేట్: రీఎంట్రీపై ధోనీదుబాయ్: ఐపీఎల్-2020 సీజన్ టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా రెండో మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో బో… Read More
0 comments:
Post a Comment