Tuesday, August 18, 2020

ప్రజాస్వామ్య దేశంలో ఫేస్‌బుక్ జోక్యమేంటి?: మార్క్ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ లేఖాస్త్రం

న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌పై వాల్ స్ట్రీట్ జర్నల్‌‌లో వచ్చిన కథనం దేశ రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు పలువురు నేతలు విమర్శలు గుప్పించగా.. బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తాజాగా, కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి ఫేస్‌బుక్ అధిపతికి లేఖ రాసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E3i6zf

Related Posts:

0 comments:

Post a Comment