కాకినాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో శాసన సభ్యుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. వారిలో కొందరు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జాబితాలో వైఎస్ఆర్సీపీకే చెందిన మరో ఎమ్మెల్యే చేరారు. తాజాగా- ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Le1un
Sunday, August 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment