కాకినాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో శాసన సభ్యుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. వారిలో కొందరు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జాబితాలో వైఎస్ఆర్సీపీకే చెందిన మరో ఎమ్మెల్యే చేరారు. తాజాగా- ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Le1un
కరోనా బారిన పడ్డ వైసీపీ నేతల జాబితాలో మరో ఎమ్మెల్యే: వైరస్ కేసుల్లో ఆయన జిల్లా టాప్
Related Posts:
కొడుకు లైంగికదాడి.. వీడియో తీసిన తల్లి... ఆ తర్వాత బెదిరించి....రాయ్పూర్/ బలోడా బజార్ : అవును ఇది కలికాలమే. సమాజంలో మంచి, మర్యాద లేదు, గౌరవం అన్న మాటే లేదు. సంబంధ, బంధవ్యాలు కూడా విలువలేకుండా పోతోంది. ఏదో సినిమాలో… Read More
రేషన్ తీసుకోవటం లేదా ? అయితే మీ ఆహార భద్రతా కార్డు గోవిందా !!తెలంగాణ రాష్ట్రంలో రేషన్ తీసుకోని లబ్ధిదారుల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ బియ్యం నాణ్యత లేకపోవడంతో చాలామంది రేషన్ బియ్య… Read More
ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ బంద్...! సుజాతరావు సిఫారసులను ఆమోదించిన సీఎం జగన్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈమేరకు ప్రభుత్వ వైద్యుల ప్రైవైట్ ప్రాక్టీసుపై నిషేధం విధిస్తూ నిర్ణయ… Read More
ఎట్టకేలకు బోటు జాడ గుర్తించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందంఎట్టకేలకు పదుల సంఖ్యలో పర్యాటకుల ప్రాణాలు తీసిన బోటు జాడ దొరికింది. పాపికొండల విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారిని బయట… Read More
మోడీ విమానం పాక్ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి కోరిన భారత్న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్ వెళ్లనున్న ఎయిరిండియా విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్ ప్రభుత్వంకు భారత ప్… Read More
0 comments:
Post a Comment