కాకినాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో శాసన సభ్యుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. వారిలో కొందరు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ జాబితాలో వైఎస్ఆర్సీపీకే చెందిన మరో ఎమ్మెల్యే చేరారు. తాజాగా- ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Le1un
కరోనా బారిన పడ్డ వైసీపీ నేతల జాబితాలో మరో ఎమ్మెల్యే: వైరస్ కేసుల్లో ఆయన జిల్లా టాప్
Related Posts:
టాప్ త్రీకి చేరువలో ఇండియా..కరోనా కేసులలో రష్యాకు దగ్గరగా...24గంటల్లో 22,771 కేసులుకరోనా మహమ్మారి ప్రపంచంపై పంజా విసురుతోంది. తన ప్రతాపం చూపిస్తోంది. ఇక భారతదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు టెన్షన్ పుట్టిస్తోంది. … Read More
గౌతమ బుద్ధుడి బోధనలే నేడు ప్రపంచానికి ఆదర్శం: ధర్మచక్ర దినోత్సవ ప్రసంగంలో మోడీమనకు జ్ఞానం పంచిన చదువు నేర్పిన గురువులను స్మరించుకోవాల్సిన రోజు ఈ రోజని ప్రధాని మోడీ అన్నారు. ఆషాడ పూర్ణిమ సందర్భంగా గౌతమ బుద్దుడు నేర్పిన జీవిత సత్య… Read More
మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా- నిజమేనంటూ వీడియో రిలీజ్-భయపడొద్దంటూ భరోసా...బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు తాజాగా కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా పనిచేసిన మాణిక్యాలరావ… Read More
21వ శతాబ్ధం బుద్ధుడికే అంకితం- ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ ధర్మ చక్ర దినోత్సవ సందేశాలు...ప్రతీ ఏటా బుద్ధపూర్ణిమ సందర్భంగా నిర్వహించే ధర్మచక్ర దినోత్సవాన్ని ఈసారి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి కోవింద్ తమ నివాసాల నుంచే సందేశాల రూపంలో నిర్వ… Read More
ఎవరి పిచ్చి వారికి ఆనందం: బంగారంతో ఫేస్ మాస్క్.. టాక్ ఆఫ్ ది టౌన్గా శంకర్పూణే: ఒకొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఇష్టం ఉంటుంది. గతంలో ముంబైలో ఓ వ్యక్తి తను ఒంటిపై వేసుకునే దుస్తుల నుంచి ధరించే వస్తువుల వరకు అన్నీ బంగారంతోనే ఉండ… Read More
0 comments:
Post a Comment