Tuesday, August 18, 2020

వరద పరిస్థితులపై సీఎం జగన్ ఏరియల్ సర్వే: బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని సమీక్షలో సూచన

భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలైన ఉభయగోదావరి జిల్లాలు వరద ప్రభావంతో అతలాకుతలం అవుతున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు మండలాలు వరద ముంపుకు గురయ్యాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజా వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటుగా ఏరియల్ సర్వే నిర్వహించి వరద ప్రభావాన్ని అంచనా వేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/323BDrd

Related Posts:

0 comments:

Post a Comment