తిరుపతి: విప్లవ రచయితల సంఘం సీనియర్ నేత వరవరరావును విడుదల చేయాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడెప్పుడో రాసిన లేఖ.. తాజాగా వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం.. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ సహ ఇన్ఛార్జి సునీల్ దియోధర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jxVu9f
బాధే కాదు.. నవ్వూ తెప్పించింది: నాలో ఆర్ఎస్ఎస్ భావజాలం: బీజేపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే రిటార్ట్
Related Posts:
రాహుల్ పై మరోసారి స్మృతీ అస్త్రం... అసలు కథ ఏంటంటే...?భారతీయ జనతా పార్టీ ఈ సారి లోక్సభ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో ఇక రాజకీయ రణరంగంలో అసలు సిసలైన యుద్ధం ప్రారంభమైంది. ఇక ఎప్పటిలాగాన… Read More
సారీ ప్రొఫెసర్ సారూ అన్న కేసీఆర్ ... సీతారాం నాయక్ కు షాక్ ఇవ్వటానికి కారణం ఇదేనాలోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ 16 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారం నాయక్ కు షాక్ ఇచ్చిన గులాబీ బాస్ ఆ స్థానం నుండి … Read More
దత్తన్నకు మొండిచేయి, కిషన్రెడ్డి బరిలోకి : 10 మందితో బీజేపీ తెలంగాణ జాబితాహైదరాబాద్ : లోక్సభకు గెలుపుగుర్రాలను బీజేపీ ప్రకటించింది. తొలి విడత 184 మందితో జాబితా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాలకు అభ్యర్థులను ప్ర… Read More
ఏడుగురు సిట్టింగులకు ఓకే, ముగ్గురికి నో : పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాహైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకూ విడుదలైంది. మజ్లిస్ పోటీ చేసే హైదరాబాద్ మినహా 16 స్థానాల్లో పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల … Read More
ఉక్కుమనిషి రాజకీయ నిష్క్రమణ...గాంధీనగర్కు అద్వానీ దూరంఆయన రాజకీయ దురందరుడు... పక్కా కాషాయవాది... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత... భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు... రాజకీయ భీష్ముడని కూడా అంటారు..… Read More
0 comments:
Post a Comment