Tuesday, August 18, 2020

ముఖ్యమంత్రి గారూ.. మీ పక్కనున్న కట్టప్పలను గుర్తించండి : ఎంపీ రఘురామ టార్గెట్ వారేనా!!

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలపైన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు .రాజమండ్రిలో ఆవ భూముల కొనుగోలులో ప్రభుత్వ పెద్దలు చేతివాటం చూపించారని,వరద గోదారి ఘోష ఏ విధంగా ఉందో, రాజమండ్రి ప్రజలు కూడా అదేవిధంగా ఘోషిస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YdUMpf

Related Posts:

0 comments:

Post a Comment