Sunday, August 30, 2020

భర్త, అత్తామామ వేధింపులు: అపార్ట్‌మెంట్‌పై నుంచి కూతురుతో సహా దూకిన టెక్కీ మనోజ్ఞ

గుంటూరు: నగరంలోని లక్ష్మీపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తతోపాటు అత్తమామల వేధింపులు భరించలేక.. ఓ వివాహిత తన 9 నెలల కూతురుతో ఐదంతస్తుల భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద రీతిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jrzz3q

Related Posts:

0 comments:

Post a Comment