ఉత్తర చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలో రెస్టారెంట్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. గాయపడ్డ మరో 28 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. షాంగ్జీ రాష్ట్రంలోని జియాంగ్ ఫెన్ కౌంటీలోని రెండంతస్తుల రెస్టారెంట్ భవనం శనివారం ఉదయం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడో బర్త్ డే పార్టీ జరుగుతుండటంతో పదుల సంఖ్యలో జనం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jtL9eu
చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్ - 29 మంది మృతి - రీఓపెనింగ్ తర్వాత భారీ ప్రమాదం!
Related Posts:
నాన్చుడా... తేల్చుడా: అగ్గిరాజుకుంటోంది..జగన్ సమర్థతకు పరీక్షఆంధ్రప్రదేశ్ రాజధానిపై గత కొద్ది రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. అమరావతిని తరలిస్తున్నారన్న వార్త అందరినీ కలవరపెడుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి… Read More
హమ్మయ్య.. మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరానికి రిలీఫ్..!!న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ అదుపులో ఉన్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ కేసులో మనీ ల్యాండరింగ్… Read More
ఇక ప్రత్యక్ష కార్యాచరణ..వైసీపీ దాడుల బాధితులకు అండగా : అక్రమ కేసులు బనాయిస్తున్నారు..చంద్రబాబు..!!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం మీద పోరాటాలకు పిలుపునిచ్చారు. ఇక నుండి ప్రత్యక్ష పోరాటాలు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ నేతలతో సమావేశంల… Read More
అక్రమ మైనింగ్ కేసు, మాజీ సీఎం సేఫ్, రిల్యాక్స్, రూ. 150 కోట్లు లంచం ? గాలి జనార్దన్ రెడ్డి !బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామిని చాల కాలంగా వెంటాడుతున్న జంతకల్ అక్రమ మైనింగ్ కేసులో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. జంతకల్ అక్రమ మై… Read More
నరేంద్ర మోడీ జన్మదిన వారోత్సవాలు: దేశవ్యాప్త నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లున్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడానికి భారతీయ జనతాపార్టీ సన్నాహా… Read More
0 comments:
Post a Comment