Sunday, August 30, 2020

చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్ - 29 మంది మృతి - రీఓపెనింగ్ తర్వాత భారీ ప్రమాదం!

ఉత్తర చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలో రెస్టారెంట్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. గాయపడ్డ మరో 28 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. షాంగ్జీ రాష్ట్రంలోని జియాంగ్ ఫెన్ కౌంటీలోని రెండంతస్తుల రెస్టారెంట్ భవనం శనివారం ఉదయం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడో బర్త్ డే పార్టీ జరుగుతుండటంతో పదుల సంఖ్యలో జనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jtL9eu

0 comments:

Post a Comment