Saturday, August 8, 2020

జగన్ పై సోము వీర్రాజు ‘అయోధ్య’ అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?

పదవి చేపట్టి పట్టుమని 10 రోజులైనా తిరక్కముందే, కరోనాను సైతం లెక్క చేయకుండా వరుస భేటీలు, సమావేశాలతో బిజీ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. సొంతపార్టీలోని కీలక నేతలతోపాటు అధికార పార్టీకి అనుకూలం అనుకున్న వ్యక్తుల్ని సైతం వ్యక్తిగతంగా కలుస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీని ఇరుకున పడేసేలా సీఎం జగన్ పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31sc9Ua

Related Posts:

0 comments:

Post a Comment