పదవి చేపట్టి పట్టుమని 10 రోజులైనా తిరక్కముందే, కరోనాను సైతం లెక్క చేయకుండా వరుస భేటీలు, సమావేశాలతో బిజీ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. సొంతపార్టీలోని కీలక నేతలతోపాటు అధికార పార్టీకి అనుకూలం అనుకున్న వ్యక్తుల్ని సైతం వ్యక్తిగతంగా కలుస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీని ఇరుకున పడేసేలా సీఎం జగన్ పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31sc9Ua
జగన్ పై సోము వీర్రాజు ‘అయోధ్య’ అస్త్రం - తొలిసారి కన్నాతో భోజనం - బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు?
Related Posts:
జగన్, సుచరిత టార్గెట్గా దళిత కార్డు: టీడీపీ లెటర్పై పాత తేదీ: ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీ ఈ సారి దళిత కార్డుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దాడికి దిగింది… Read More
మళ్లీ లీకేజీ కలకలం: ఉలిక్కిపడ్డ తూర్పు గోదావరి జిల్లా: పైప్లైన్ నుంచి ఎగిసిపడ్డ గ్యాస్కాకినాడ: రాష్ట్రంలో మరోసారి గ్యాస్ లీకేజీ ఉదంతం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరీన్ గ్యాస్ విషవాయువు వెలువుడిన ఘటన సద్దుమణు… Read More
క్యాష్ కొట్టేశారు..ప్రీప్లాన్గా మద్యం బాటిళ్లు: పిచ్చాసుపత్రికి పంపిస్తారట: డాక్టర్ సుధాకర్విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియాలజిస్ట్గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పో… Read More
ట్రిపుల్ ఎల్: భారత్ ముందు అతి పెద్ద సంక్షోభం: అవకాశంగా మార్చుకోబోతున్నాం: అందుకే..!న్యూఢిల్లీ: కరోనా వైరస్ రూపంలో భారత్ ముందు అతి పెద్ద సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని అవకాశం మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని కేంద్ర ఆర్థికశాఖ … Read More
లాక్డౌన్ 4.0: కొత్త రూల్స్ కఠినతరం.. తెలంగాణకు షాక్.. ఏపీకి ఊరట..కొత్త కేసుల్లో దేశ రికార్డు బద్దలువైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం చేపట్టిన దేశ వ్యాప్త లాక్ డౌన్ నాలుగో దశకు చేరినా, కరోనా విలయం ఇంకా తగ్గలేదు. పైగా, కొత్త కేసుల విషయంలో ఆదివారం సరికొత్త … Read More
0 comments:
Post a Comment