విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియాలజిస్ట్గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు నిలువుదోపిడీకి పాల్పడ్డారని, తనను చంపడానికి ప్రయత్నించారని విమర్శించారు. తనను లారీ కిందికి తోసేయడానికి విఫలయత్నం చేశారని అన్నారు. తన చొక్కాను చింపేశారని, తాళ్లతో కట్టి మరీ బంధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెండైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WHINAa
Sunday, May 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment