వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం చేపట్టిన దేశ వ్యాప్త లాక్ డౌన్ నాలుగో దశకు చేరినా, కరోనా విలయం ఇంకా తగ్గలేదు. పైగా, కొత్త కేసుల విషయంలో ఆదివారం సరికొత్త రికార్డు నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,987 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం సంఖ్య 91వేలకు చేరింది. మరణాల సంఖ్య 2,872కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bGxix0
Sunday, May 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment