కాకినాడ: రాష్ట్రంలో మరోసారి గ్యాస్ లీకేజీ ఉదంతం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరీన్ గ్యాస్ విషవాయువు వెలువుడిన ఘటన సద్దుమణుగుతున్న దశలో ఈ సారి తూర్పు గోదావరి జిల్లాలో సహజవాయువులు లీక్ అయ్యాయి. ఓఎన్జీసీకి చెందిన భూగర్భ పైప్లైన్ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ వెలువడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fYBGus
మళ్లీ లీకేజీ కలకలం: ఉలిక్కిపడ్డ తూర్పు గోదావరి జిల్లా: పైప్లైన్ నుంచి ఎగిసిపడ్డ గ్యాస్
Related Posts:
లంబసింగి: 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాలుగు నెలల్లో లక్షల మంది వచ్చివెళ్తారుఅక్కడ సూర్యుడు చంద్రుడిలా చూడముచ్చటగా కనిపిస్తాడు. మంచుతో జత కలిసిన సూర్యకిరణాలు గిలిగింతలు పెడుతుంటాయి. మండు వేసవిలో కూడా అక్కడి ఉష్ణోగ్రత 20 డిగ్రీల… Read More
వైసీపీ, టీడీపీ సవాళ్లు: విశాఖ తూర్పు నియోజకవర్గంలో 144 సెక్షన్, పోలీసుల మోహరింపువిశాఖపట్నం: నగరంలోని తూర్పు నియోజకవర్గం గత రెండు మూడు రోజులుగా రాజకీయంగా బాగా వేడెక్కింది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. ఎమ్మెల్యే వెలగపూడికి… Read More
రజినీకాంత్ త్వరగా కోలుకునేందుకు వైద్యుల కీలక సూచనలు: చెన్నైలోనే విశ్రాంతిహైదరాబాద్: అస్వస్థతకు గురై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుం రజి… Read More
క్రిస్మస్నాడు జగన్ పచ్చి అబద్దాలు -సీఎం స్థాయి ఇంకా పతనం -వైసీపీ ఎంపీ రఘురామ ఫైర్సొంత పార్టీపై, అధినేత వైఎస్ జగన్ పై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. అనర్హత పిటిషన్ వ్యవహారం ఇప్పట్లో తేలేలా లే… Read More
బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్తనతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలను ఆగం పట్టించి, చివరికి ఉనికి లేకుండా చేయడం బీజేపీ తొలి నుంచీ అనుసరిస్తోన్న స్టైల్. ఎన్డీఏ పార్టీల మధ్య రాజకీ… Read More
0 comments:
Post a Comment