కాకినాడ: రాష్ట్రంలో మరోసారి గ్యాస్ లీకేజీ ఉదంతం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరీన్ గ్యాస్ విషవాయువు వెలువుడిన ఘటన సద్దుమణుగుతున్న దశలో ఈ సారి తూర్పు గోదావరి జిల్లాలో సహజవాయువులు లీక్ అయ్యాయి. ఓఎన్జీసీకి చెందిన భూగర్భ పైప్లైన్ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ వెలువడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fYBGus
Sunday, May 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment