కాకినాడ: రాష్ట్రంలో మరోసారి గ్యాస్ లీకేజీ ఉదంతం చోటు చేసుకుంది. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరీన్ గ్యాస్ విషవాయువు వెలువుడిన ఘటన సద్దుమణుగుతున్న దశలో ఈ సారి తూర్పు గోదావరి జిల్లాలో సహజవాయువులు లీక్ అయ్యాయి. ఓఎన్జీసీకి చెందిన భూగర్భ పైప్లైన్ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ వెలువడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఓఎన్జీసీ అధికారులకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fYBGus
మళ్లీ లీకేజీ కలకలం: ఉలిక్కిపడ్డ తూర్పు గోదావరి జిల్లా: పైప్లైన్ నుంచి ఎగిసిపడ్డ గ్యాస్
Related Posts:
మోడీకి, బీజేపీకి తమిళనాడులో చోటు లేదు : ఖుష్బూ, అందుకే #GoBackModi ట్రెండింగ్చెన్నై : ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అటు నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా మోడీ టూర్ పై నిరసన తెలిపారు. … Read More
హైకోర్టు ఏర్పాటు తీరు రాజ్యంగ విరుద్దం:వెళ్లాలో వద్దో సీజే తేల్చుకోవాలి: జస్టిస్ చలమేశ్వర్ఏపి హైకోర్టు ఏర్పాటు తీరు పై జస్టిస్ చలమేశ్వర్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఏపి హైకోర్టు ఏర్పాటు చేసిన విధానం రాజ్యంగ విరుద్దంగా ఉందని అభిప్రాయపడ… Read More
ఏపిలో చంద్రబాబు బీసీ బాణం..! బీసి ల కోసం టీడిపి ఎంతో శ్రమించిందన్న బాబు..!!అమరావతి/ హైదరాబాద్ : బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటుకు చంద్రబాబు వరాలు కురిపించారు. వైసీపీ, బీజేపీ లు ఎన్ని కుట్రలు చేసినా బీసీలంతా తన వైపే ఉన్నా… Read More
బసవ తారకం స్వగ్రామం : భువనేశ్వరి దత్తత : నారా దేవాన్ష్ కాలనీ..!ఎన్టీఆర్ సతీమణి స్వగ్రామం అది. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి..ఎన్టీఆర్ కుమార్తు ఆ గ్రామాన్ని దత్తత తీసుకు న్నారు. ఆ గ్రామంలో అభివృద్ది కార్యక… Read More
ఇంటివాడైన ఉద్యమకారుడు.. స్నేహితురాలితో హార్ధిక్ పటేల్ పెళ్లిఅహ్మదాబాద్ : గుజరాత్ పటీదార్ రిజర్వేషన్ల కోసం గళమెత్తిన హార్దిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యారు. చిననాటి స్నేహితురాలు కింజల్ పారిఖ్ ను పెళ్లాడారు. సంప్రదాయబద్ద… Read More
0 comments:
Post a Comment