టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అవంతి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని,మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు.ఐదు సంవత్సరాలు అమరావతి పేరిట కాలయాపన చేశారని, అమరావతిలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని మండిపడ్డారు. టిడిపి హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో ఏమీ చేయకుండా ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33I29sC
చంద్రబాబుది మొసలి కన్నీరు... రాజధానిపై స్వార్ధంతోనే కుట్రలు .. మంత్రి అవంతి ఫైర్
Related Posts:
మంత్రి ధర్మానకు మతి చలించింది.. బాబుతో పోటీనా... టీడీపీ సీనియర్ నేతల రివర్స్ పంచ్ఉత్తరాంధ్ర లో తనపై పోటీ చేయాలని చంద్రబాబు కు సవాల్ చేసిన ఏపి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేతలు ధర్మ… Read More
ఎవరీ ధనశ్రీ?: స్పిన్ మాయలో డెంటిస్ట్: ఆర్సీబీ బౌలర్కు పర్పుల్ క్యాప్పై తెగ సంబరాలుఅబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు కొనసాగుతోంది. ఇదివరకు ఏ సీజన్లో కూడా లేనివిధంగా ప్రతాపాన్ని… Read More
అర్ధరాత్రి అంత్యక్రియలు... ఆ నిర్ణయం వాళ్లదే.. నేనేమీ మాట్లాడలేను : యూపీ డీజీపీహత్రాస్ గ్యాంగ్ రేప్ మృతురాలికి రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించాలన్న నిర్ణయం స్థానిక అధికారులు తీసుకున్నదేనని ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్సీ అవస్త… Read More
ఢిల్లీ టూ విజయవాడ నిల్వ మాంసం అక్రమ రవాణా- రైల్వేస్టేషన్లో 16 బాక్సులు స్వాధీనం..విజయవాడలో మాంసం మాఫియా అక్రమాలు ఎక్కువయ్యాయి. వారాంతంలో మాసం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మేక, గొర్రె మాంసాలు… Read More
ధోనీ ఏజ్ బార్: టీమిండియా మాజీ ఆల్రౌండర్ కామెంట్స్: భజ్జీకి తగిలిన సెగ: నిజం బయటికిముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొంటోన్న వరుస ఓటములు.. విమర్శకుల నోళ్లకు పని చెప్పాయి. టీమ్ కేప్టెన్ మహేంద్రసింగ… Read More
0 comments:
Post a Comment