Sunday, May 17, 2020

జగన్, సుచరిత టార్గెట్‌గా దళిత కార్డు: టీడీపీ లెటర్‌పై పాత తేదీ: ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్

అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలుగుదేశం పార్టీ ఈ సారి దళిత కార్డుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దాడికి దిగింది. దళితులను దారుణంగా అవమానించేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందంటూ విమర్శలను గుప్పిస్తోంది. ఉన్నత పదవుల్లో కొనసాగుతూ, గౌరవంగా జీవిస్తోన్న దళితులను రోడ్డున పడేలా చేస్తోందంటూ నిప్పులు చెరుగుతోంది. దళితుల సంక్షేమం కోసం పని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zNPLdA

Related Posts:

0 comments:

Post a Comment