Sunday, May 17, 2020

ట్రిపుల్ ఎల్: భారత్ ముందు అతి పెద్ద సంక్షోభం: అవకాశంగా మార్చుకోబోతున్నాం: అందుకే..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ రూపంలో భారత్ ముందు అతి పెద్ద సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని అవకాశం మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా బదలాయించుకోవడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ బలోపేతం చేయడానికి ఇదే మంచి తరుణమని ప్రధానమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yaeGrs

Related Posts:

0 comments:

Post a Comment