న్యూఢిల్లీ: కరోనా వైరస్ రూపంలో భారత్ ముందు అతి పెద్ద సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని అవకాశం మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా బదలాయించుకోవడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ బలోపేతం చేయడానికి ఇదే మంచి తరుణమని ప్రధానమంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yaeGrs
Sunday, May 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment