కరోనా మహ్మారి రోజుకో రికార్డు నెలకొల్పుతున్నవేళ తెలంగాణలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 92వేలు దాటింది. ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 894 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కొవిడ్ కు బలైపోయినవారి సంఖ్య 703కు పెరిగింది. కరోనా కట్టడి చర్యల్లో సర్కారు విఫలమైందంటూ హైకోర్టు తరచూ మందలిస్తున్నది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FseiaZ
కరోనా వేళ కేసీఆర్ కీలక నిర్ణయం - సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ - అనూహ్య మార్పులు
Related Posts:
కాబూల్ ఎయిర్ పోర్ట్ రెడీ-అంతర్జాతీయ విమానాలు నడపాలని ఎయిర్ లైన్స్ ను కోరిన తాలిబన్లుఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కావస్తోంది. గతంలో రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టులో తరలింపుల ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్న పరిణా… Read More
జగన్ నిర్ణయం సాహసమే - సీనియర్ మంత్రులను తప్పిస్తే : ముప్పు పొంచి ఉందా-టైం కోసం చంద్రబాబు...!!సీఎం జగన్ సమర్ధతకు మరో పరీక్ష సిద్దం అవుతోంది. తన పట్టు నిలుపుకొనే ప్రయత్నాల్లో..కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా.. తన నిర్ణయాలను మ… Read More
భారత్ కు బిగ్ రిలీఫ్ .. 30 వేలకు దిగువనే కొత్త కేసులు, 3 లక్షల దిగువకు యాక్టివ్ కేసులుభారతదేశంలో కరోనా కేసుల నమోదు కొనసాగుతోంది. క్రమంగా కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 30 వేలకు దిగువనే కరోనా కేసులు న… Read More
కేరళలో తగ్గిన కరోనా.. 11 వేల కేసులు, 58 మంది మృతికేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 20 వేల నుంచి 15 వేల కేసులు వరకు వచ్చాయి. సోమవారం 11 వేల పైచిలుకు వచ్చాయి. ఇవాళ మాత్రం కేవలం 11,699 పాజిట… Read More
జగన్ వర్సెస్ పవన్ -ఎవరిది పై చేయి : మద్దతుగా రాని మెగా హీరోలు: ఛాంబర్ నిర్ణయం -తెర వెనుక..!!జనసేన అధినేత పవన్ కల్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం సంచలనంగా మారింది. అటు సినీ ఇండస్ట్రీలో..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే అంశం రెండు రోజులుగా చర్చ సాగుతో… Read More
0 comments:
Post a Comment