Monday, August 17, 2020

కరోనా వేళ కేసీఆర్ కీలక నిర్ణయం - సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ - అనూహ్య మార్పులు

కరోనా మహ్మారి రోజుకో రికార్డు నెలకొల్పుతున్నవేళ తెలంగాణలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 92వేలు దాటింది. ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 894 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కొవిడ్ కు బలైపోయినవారి సంఖ్య 703కు పెరిగింది. కరోనా కట్టడి చర్యల్లో సర్కారు విఫలమైందంటూ హైకోర్టు తరచూ మందలిస్తున్నది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FseiaZ

Related Posts:

0 comments:

Post a Comment