కరోనా మహ్మారి రోజుకో రికార్డు నెలకొల్పుతున్నవేళ తెలంగాణలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 92వేలు దాటింది. ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 894 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కొవిడ్ కు బలైపోయినవారి సంఖ్య 703కు పెరిగింది. కరోనా కట్టడి చర్యల్లో సర్కారు విఫలమైందంటూ హైకోర్టు తరచూ మందలిస్తున్నది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FseiaZ
కరోనా వేళ కేసీఆర్ కీలక నిర్ణయం - సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ - అనూహ్య మార్పులు
Related Posts:
నిర్భయ కేసు: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన మరో దోషి అక్షయ్ ఠాకూర్న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ శనివారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు… Read More
గొప్ప బడ్జెట్ ఇచ్చిన మోదీ, నిర్మలకు థ్యాంక్స్.. జగన్ వల్లే ఏపీకి నిధులు నిల్: పవన్ కల్యాణ్ఆర్థికమాంద్యం ప్రభావాన్నిలెక్కచేయకుండా 2.83 లక్షల కోట్ల కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా గొప్పదని, అన్ని… Read More
భూమా అఖిలప్రియ వర్సెస్ వైఎస్ జగన్: కంపెనీలు పరార్, కర్నూలే రాజధాని, హైకోర్టు ఎందుకు..?వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటీ నుంచి స్తబ్ధుగా ఉన్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ.. తిరిగి ఫామ్లోకి వచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర… Read More
సీఎం జగన్ వల్లే ఏపీకి మొండిచేయి: కేంద్ర బడ్జెట్పై టీడీపీ నేత యనమలసీఎం జగన్ తుగ్లక్ చర్యలు, పనికిమాలిన విధానాలవల్లే కేంద్రం బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పాతిక మంది ఎంప… Read More
10 శాతం జీడీపీ వృద్ధి రేటు అనుమానమే: కేంద్ర బడ్జెట్పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనవచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటు 10 శాతంగా ఉంటుందన్న కేంద్ర ప్రభుత్వ అంచనాలపై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్… Read More
0 comments:
Post a Comment