Friday, August 27, 2021

అన్ని విషయాలూ తెలుసు: సీఎం ఉద్ధవ్ థాక్రే, శివసేనకు నారాయణ్ రాణే వార్నింగ్

ముంబై: బెయిల్‌పై విడుదలైన మూడు రోజులకు కేంద్రమంత్రి నారాయణ్ రాణే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, శివసేన నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శివసేన పార్టీతోపాటు అందులోని నాయకుల గురించి చాలా విషయాలు తనకు తెలుసునని, ఒక్కోదాన్ని బయటకు తీస్తానంటూ హెచ్చరించారు. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా రత్నగిరి జిల్లాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి నారాయణ్ రాణే.. శివసేన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2URmNo8

Related Posts:

0 comments:

Post a Comment