ముంబై: బెయిల్పై విడుదలైన మూడు రోజులకు కేంద్రమంత్రి నారాయణ్ రాణే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, శివసేన నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శివసేన పార్టీతోపాటు అందులోని నాయకుల గురించి చాలా విషయాలు తనకు తెలుసునని, ఒక్కోదాన్ని బయటకు తీస్తానంటూ హెచ్చరించారు. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా రత్నగిరి జిల్లాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి నారాయణ్ రాణే.. శివసేన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2URmNo8
అన్ని విషయాలూ తెలుసు: సీఎం ఉద్ధవ్ థాక్రే, శివసేనకు నారాయణ్ రాణే వార్నింగ్
Related Posts:
కేసీఆర్, కేటీఆర్కు తగిన శాస్తి.. టీఆర్ఎస్ను గద్దె దించేది మేమే.. కాంగ్రెస్ పెద్దల శపథంహైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కారు జోరుతో కాంగ్రెస్ డీలా పడింది. అనంతరం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసిరావడం హస్తం గూ… Read More
అదికారుల అండ ఉంటేనే ఐదేళ్లు గట్టెక్కేది..! లేకపోతే జగన్ కు పరిపాలనా సమస్యలు తప్పవు..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోయే యువ నేత జగన్ మోహన్ రెడ్డికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఏపీ … Read More
తిరుమలలో అనూహ్యం: జగన్ కాన్వాయ్కు అడ్డుపడ్డ భక్తురాలు! ఉద్దేశపూరకమే!తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారుకు ఓ మహిళా భక్తురాలు ఉద్దేశపూర… Read More
హరీష్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్య .. సిద్ధిపేట మెజార్టీ తగ్గిందన్న కేటీఆర్తెలంగాణ లోకసభ ఎన్నికల్లో కేటీఆర్ ఫెయిల్ అయ్యారన్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. పార్టీ విజయం సాధించే సీట్ల విషయంలో అంచనాలు తప్పాయన్న కేటీఆర్, గెలిచే చ… Read More
హనుమాన్ జయంతి అంటే ? ఎలా వచ్చింది ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151 హనుమ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి 1.ఎవరిని / దేనిని ఆశ్రయించావు? ధర్మం తెలిసిన బ్రాహ… Read More
0 comments:
Post a Comment