Friday, August 27, 2021

ఒకవేళ నేనే మీ అధ్యక్షుడిగా ఉండివుంటే.. కాబూల్ దాడులు జరిగేవి కావు: డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్లలో 170 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్ల ఘటనలపై అమెరికా మాజీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉన్నట్లయితే.. కాబూల్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sRi6qW

Related Posts:

0 comments:

Post a Comment