కాబూల్: తాలిబన్లు అనుమానించినట్లుగానే ఐఎస్ ఉగ్రవాదులే ఆప్ఘాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్లకు పాల్పడినట్లు తేలిపోయింది. స్వయంగా ఐఎస్ ఉగ్రవాదులే ఈ జంట పేలుళ్ల దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. గురువారం సాయంత్రం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సంభవించిన జంట పేలుళ్లలో ఇప్పటి వరకు 60 మంది మరణించగా, 150
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Dkv3P0
Thursday, August 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment