న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని మెజార్టీ భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లిన నాటి నుంచి ఆప్ఘాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడంపైనే దృష్టిపెట్టినట్లు అరిందమ్ బాగ్చి తెలిపారు. ఖచ్చితంగా అక్కడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jnxeJK
Friday, August 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment