న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని మెజార్టీ భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లిన నాటి నుంచి ఆప్ఘాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడంపైనే దృష్టిపెట్టినట్లు అరిందమ్ బాగ్చి తెలిపారు. ఖచ్చితంగా అక్కడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jnxeJK
ఆప్ఘాన్ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం, మెజార్టీ భారతీయులను తరలించాం: తాలిబన్లపై భారత్
Related Posts:
శత్రువును భయపెట్టేందుకు అమాయకుడ్ని అంతమొందించారు: తల, మొండెం వేరుగా..వరంగల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని భయపెట్టేందుకు మరో వ్యక్తిపై దాడి చేయడంపై సిని… Read More
సుశాంత్ మృతికి దుబాయ్ లింకులు... విష ప్రయోగం...? ఆ నిర్మాతపై అనుమానాలు...అనేక అనుమానాలు,చిక్కుముళ్లు,మలుపులు... బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా బీజే… Read More
అమరావతిపై చంద్రబాబు ఫేక్ పోల్స్- ఆ 23 చోట్ల కూడా నమ్మడం లేదన్న సజ్జల..ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారుకు అమరావతి ఆందోళనలు తలనొప్పిగా మారాయి. దీంతో ఇప్పటివరకూ అమరావతిలో అక్రమాలపై రోజుకో… Read More
షాకింగ్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెబ్సైట్ హ్యాక్... పాకిస్తానీ హ్యాకర్ల పనే...కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్సైట్ kishanreddy.com మంగళవారం(అగస్టు 25) హ్యాక్కి గురైంది. పాకిస్తానీ హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పా… Read More
ఎస్పీ బాలు చేతి వేళ్లతో సైగలు - నిజంగా శుభదినమంటూ ఎస్పీ చరణ్ ఉద్వేగం - ఇంకా వెంటిలేటర్ పైనే..కరోనాతో పారాడుతోన్న గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొందరగా కోలుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చేస్తోన్న ప్రార్థనలు మెల్లగా ఫలిస్త… Read More
0 comments:
Post a Comment