న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని మెజార్టీ భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లిన నాటి నుంచి ఆప్ఘాన్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆఫ్ఘనిస్థాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడంపైనే దృష్టిపెట్టినట్లు అరిందమ్ బాగ్చి తెలిపారు. ఖచ్చితంగా అక్కడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jnxeJK
ఆప్ఘాన్ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం, మెజార్టీ భారతీయులను తరలించాం: తాలిబన్లపై భారత్
Related Posts:
State Startup Rankings విడుదల: గుజరాత్ టాప్.. మరి తెలంగాణ ర్యాంకు ఎంతంటే..?కరోనావైరస్ నేపథ్యంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను ట్రాక్పై పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు కృషిచేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థను మ… Read More
మార్క్ షీట్ కాదు: తల్లిదండ్రులకు ప్రెస్టిజ్.. విద్యార్థులకు ప్రెజర్గా మారింది: ప్రధాని మోడీన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థుల పరీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విద్యార్థుల మార్క్ షీట్ అనేది వారి కుటుంబాలకు ప్రెస్టిజ్ షీట్… Read More
కంగనా ఇష్యూలో భారీ ట్విస్ట్: ఆ బిల్డింగ్ శరద్ పవార్దేనన్న నటి - ఎన్సీపీ చీఫ్ ఖండన - పరిహారం?మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య కొనసాగుతోన్న వివాదం మరో మలుపు తిరిగింది. ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారుల… Read More
జగన్ సర్కారు కీలక నిర్ణయం: అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశంఅమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై సీబ… Read More
కొడాలి నాని బాతుబచ్చా అన్నట్లేగా - జగన్ భార్యను వంశీ ఏమన్నాడో గుర్తులేదా?: దివ్వవాణి ఫైర్ఏపీలో మూడు రాజధానుల అంశంపై రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తప్పుపడుతూ.. అమరావతి… Read More
0 comments:
Post a Comment