Tuesday, August 11, 2020

చదువులో టాపర్.. రూ.3.80కోట్లు స్కాలర్‌షిప్‌కి ఎంపిక... ఈవ్ టీజింగ్‌కి బలి..

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ద నగర్ జిల్లా దాద్రిలో దారుణం జరిగింది. చదువుల్లో మేటిగా పేరు తెచ్చుకున్న ఓ యువతి ఈవ్ టీజింగ్‌కు బలైపోయింది. అయితే పోలీసులు మాత్రం ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చెబుతుండటం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాకు చెందిన సుదీక్షా భాటి(20)కి చిన్నతనం నుంచి చదువుపై అమితమైన ఆసక్తి. 2018లో సీబీఎస్‌సీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSAodj

Related Posts:

0 comments:

Post a Comment