భారత్ లో కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వరుస చర్యల ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతుండగా.. మరణాల రేటు కూడా భారీగా తగ్గుతున్నట్లు కేంద్రం ఇవాళ ప్రకటించింది. అటు ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ను అభివద్ధి చేసినట్లు రష్యా ప్రకటన చేసిన రోజే కేంద్రం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kyBHHP
Tuesday, August 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment