Saturday, December 21, 2019

భీమిలిలో పరిపాలన రాజధాని : విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిని విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గ కేంద్రంలో పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. సీఎం నిర్ణయంతో భీమిలి అభివృద్ది చెందనుందని అన్నారు...దీంతో సీఎం నిర్ణయానికి అనుగుణంగా స్థానిక ప్రజలు ,నాయకులు సహకరించాలని ఆయన కోరారు. సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా పాల్గోన్న విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34MNQjg

Related Posts:

0 comments:

Post a Comment