ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిని విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గ కేంద్రంలో పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. సీఎం నిర్ణయంతో భీమిలి అభివృద్ది చెందనుందని అన్నారు...దీంతో సీఎం నిర్ణయానికి అనుగుణంగా స్థానిక ప్రజలు ,నాయకులు సహకరించాలని ఆయన కోరారు. సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా పాల్గోన్న విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34MNQjg
భీమిలిలో పరిపాలన రాజధాని : విజయసాయిరెడ్డి
Related Posts:
అజిత్ పవార్ కంగ్రాట్స్.. మహారాష్ట్ర ప్రభుత్వం, సీఎంపై ప్రధాని మోడీ భరోసా..మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా శనివారం తెల్లవారు జామున ప్రమాణ స్వీకారం… Read More
కాల్పులకు తెగబడ్డ మావోయిస్టులు: నలుగురు పోలీసులు మృతిరాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహర్ జిల్లాలో దారుణానికి తెగబడ్డారు. నక్సల్స్ జరిపిన దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు … Read More
శభాష్ గల్లా జయదేవ్..!అధికార పార్టీ ఎంపీలు చేయలేని పని మీరు చేసారు..!సహచరుల పొగడ్తలు..!!అమరావతి/హైదరాబాద్ : భారత చిత్ర పఠంలో అమరావతికి గుర్తింపు లభించింది. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తే భారత చిత్రపఠంలో పొందుపరిచారు. దీంతో అమరావతికి ద… Read More
నితిన్ గడ్కరీ నీతి మాటలు నిర్లక్షం చేసిన శివసేన, చెక్, మోదీ, షా వ్యూహంతో పవార్ కు పదవి !న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిగ్ మారాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్సీపీ శాసనసభా పక్షనేత అజిత్ పవార్ బీజ… Read More
అజిత్ ను ఒప్పించటంలో కీలక పాత్ర ఆయనదే .. 'మహా' రాజకీయాల్లో చక్రం తిప్పిన అమిత్ షా షాడో !!మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే మారిపోయిన రాజకీయ సమీకరణాలకు కారణం బీజేపీకి చెందిన ఓ కీలక నేత అని జోరుగా ప్రచారం… Read More
0 comments:
Post a Comment