Saturday, December 21, 2019

తెలివైన ప్రభుత్వమైతే ఆ పని చేయాలి: సీఏఏ, ఎన్ఆర్సీలపై రామచంద్ర గుహ, బీజేపీ తీవ్ర విమర్శ

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కొనసాగుతున్న క్రమంలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆయనపై కర్ణాటక బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EJ6KgE

Related Posts:

0 comments:

Post a Comment