బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు కొనసాగుతున్న క్రమంలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆయనపై కర్ణాటక బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EJ6KgE
Saturday, December 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment