Saturday, December 21, 2019

3 కాదు 30 రాజధానులు, అమరావతిలో ఆందోళన చేసేదీ టీడీపీ శ్రేణులే, మంత్రి పెద్దిరెడ్డి ఫైర్

నవ్యాంధ్రకు మూడు చోట్ల కాకుంటే 30 చోట్ల రాజధానులు పెడతామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మూడు రాజధానులతో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పారు. దీంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాజధాని అంశం కేంద్రానికి సంబంధం లేదని, రాష్ట్ర పరిధిలోని ఇష్యే అని చెప్పారు. అమరావతిలో ఆందోళన చేసేవారు టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలేనని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tDXI21

Related Posts:

0 comments:

Post a Comment