ఔను.. రైతులకు మరాఠా ప్రభుత్వం తీపికబురు అందజేసింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 30 2019 వరకు రూ.2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ చేస్తామని పేర్కొన్నది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ప్రకటన రైతులు హర్షం వ్యక్తం చేశారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున సీఎం ఉద్దవ్ థాకరే కీలక ప్రకటన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SfDuWx
రైతులకు గుడ్న్యూస్, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతుల హర్షం, ప్రతిపక్షం ఫైర్...
Related Posts:
ఎర్రబెల్లి నోటి దురద..!ఆర్టీసి సమ్మె పై అనుచిత వ్యాఖ్యలు..!మండిపడుతున్న కార్మికులు..!!హైదరాబాద్ : కందకు లేని దురద కత్తికెందుకు అనే సామెత ఊరికే రాలేదు. కొంత మంది నోటి దురద వల్ల, సంబంధం లేని అనుచిత వ్యాఖ్యల వల్ల ఇలాంటి సామెత పుట్టుకొచ్చిన… Read More
తహశీల్దార్ ఆఫీసు వద్ద రైతు.. పురుగుల మందు డబ్బాతో... ఇళ్లు, భూమి పట్టా చేయడం లేదని....అబ్దుల్లాపూర్మెట్ ఘటన మరవకముందే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. తమ భూమి, ఇంటికి సంబంధించి పట్టా ఇవ్వడం లేదని ఓ రైతు వాపోయాడు. తహశీల్దార్ను … Read More
జగన్ రెడ్డి! మేం బరితెగిస్తే..తండ్రి కాలం నుంచి మీ దృష్టి దానిపైనేగా..: జనసేన శతాఘ్ని ఫైర్అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు పాల్పడిన విషయం తెలిసిందే. నాడు పాదయాత్ర సమయంలో పవన… Read More
క్లైమాక్స్ కు చేరిన `మహా` ఎపిసోడ్: అస్వస్థతకు గురైన సంజయ్ రౌత్: కంటిమీద కునుకు లేకుండా..ఆసుపత్రిలోముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్రలో ప్రభు… Read More
పింక్ సిటీలో మహారాజుల్లా ''మహా'' కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: రోజు ఖర్చు ఎంతో తెలుసా.?మహారాష్ట్రలో రాజకీయం సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న ఓ లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్కు తరలించిన సంగతి … Read More
0 comments:
Post a Comment