అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 9652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g7beOl
ఏపీలో మరోసారి భారీగా నమోదైన కరోనా కేసులు: 3 లక్షలకుపైగానే, 88 మంది మృతి
Related Posts:
Ladakh standoff: ఓ వైపు చర్చలంటూనే మరోవైపు బలగాలను మోహరిస్తున్న చైనాన్యూఢిల్లీ: చైనా తన కుట్రలను కొనసాగిస్తోంది. ఓ వైపు ఈశాన్య లడఖ్ సరిహద్దు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణకు భారత్తో జరుపుతూనే మరోవైపు సరిహద్దులోకి… Read More
తెలంగాణ తొలి మహిళా మెకానిక్... ఎడవల్లి ఆదిలక్ష్మికి ఎమ్మెల్సీ కవిత చేయూత...జీవిత పోరాటంలో కష్టాలు,కన్నీళ్లను అధిగమించాలంటే ముందు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి. నావల్ల ఏమవుతుంది... నేనేం చేయగలను అని ఖాళీగా కూర్చొండిపోతే కుదరదు. … Read More
Marriage: సముద్రం మధ్యలో పెళ్లి, 60 అడుగుల లోతులో ఎలా జరిగిదంటే, సూపర్ మామ, వైరల్ వీడియో !చెన్నై/ నెల్లూరు: యువతి, యువకుడు ఇద్దరూ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి చెయ్యాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించార… Read More
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్లో భారీ అగ్ని ప్రమాదంముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగుతున్న ‘ఆదిపురుష్' సినిమా షూటింగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముహూర్తపు షాట్ రోజునే సెట్లో ఈ అగ్ని ప్రమా… Read More
ఏపీలో కరోనా: మళ్లీ పెరిగిన కేసులు, మరణాలు -ప్రకాశంలో జీరో -రేపట్నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ స్వల్పంగా పెరిగింది. కిందటి రోజుతో పోల్చుకుంటే కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. డిశ్చార్జీలు కూడా పెరగడంతో యా… Read More
0 comments:
Post a Comment