అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 9652 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g7beOl
ఏపీలో మరోసారి భారీగా నమోదైన కరోనా కేసులు: 3 లక్షలకుపైగానే, 88 మంది మృతి
Related Posts:
తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రాజెక్టుల బాట.! 13న గోదావరి జల దీక్ష.!!హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేగం పెంచారు. ప్రభుత్వ విధానాల మీద క్షేత్ర స్థాయిలో పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా ప… Read More
ప్రమాదపు అంచున.. మెడికల్ వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి.. భారత్లో ఇదీ పరిస్థితి..నిపుణులు,పరిశీలకులు అంచనా వేసినట్టుగానే భారత్లో జూన్,జులై నెలల్లో కరోనా పీక్స్కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప… Read More
జేసీ బద్రర్స్కు మరో షాక్: కేంద్రానికి వైఎస్ జగన్ సర్కారు ఫిర్యాదుఅమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి వైఎస్ జగన్ సర్కారు మరో షాకిచ్చింది. అక్రమంగా తిప్… Read More
ఏపీలో కరోనా: 5వేలు దాటిన కేసులు.. కొత్తగా 216మందికి వైరస్, 2మృతి..ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా కాటుకు గురైనవాళ్ల సంఖ్య 5వేల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత… Read More
కరోనాపై డబ్ల్యూహెచ్ఓ కీలక స్టేట్మెంట్.. లక్షణాలు బయటపడనివారి నుంచి వైరస్ వ్యాపిస్తుందా?కరోనా లక్షణాలు బయటపడని వ్యక్తుల ద్వారా ఇతరులకు వైరస్ సోకి ఉండవచ్చునని.. కానీ కొత్త ఇన్ఫెక్షన్లకు అదే ప్రధాన కారణం కాదని డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస… Read More
0 comments:
Post a Comment