కరోనా లక్షణాలు బయటపడని వ్యక్తుల ద్వారా ఇతరులకు వైరస్ సోకి ఉండవచ్చునని.. కానీ కొత్త ఇన్ఫెక్షన్లకు అదే ప్రధాన కారణం కాదని డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కాంటాక్ట్ ట్రేసింగ్ డేటాను విశ్లేషించిన అనంతరం ఈ నిర్దారణకు వచ్చినట్టు తెలిపింది. కరోనా లక్షణాలు బయటపడని వ్యక్తుల ద్వారా మరొకరికి వైరస్ వ్యాప్తి చెందడం అరుదు అని పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cKIIAb
కరోనాపై డబ్ల్యూహెచ్ఓ కీలక స్టేట్మెంట్.. లక్షణాలు బయటపడనివారి నుంచి వైరస్ వ్యాపిస్తుందా?
Related Posts:
రాజధాని రైతులకు,విపక్ష నేతలకు పోలీసుల నోటీసులు ... 20న క్యాబినెట్ భేటీ .. చలో అసెంబ్లీ నేపధ్యం..ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు రాజధానిగా అమరావతినే … Read More
‘అమరావతిని తరలించడం లేదు: తెలంగాణ అప్పు ఓకే.. చంద్రబాబు అప్పు లెక్కేది?’అమరావతి: రాజధాని తరలింపుపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని ఎవరూ తరలించడం లే… Read More
మూడు రాజధానులతో అస్తిరత్వం , భవిష్యత్ తరాల నాశనం : అశోక్ గజపతిరాజుఏపీలో రాజధానిపై టెన్షన్ నెలకొంది. మరో రెండు రోజుల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక ఈ నేపధ్యంలో రాజధాని… Read More
బెల్గామా..? పాకిస్థానా..? పర్యటనకు అనుమతించకపోవడంపై సంజయ్ రౌత్ ఫైర్కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై శివసేన నేత సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. బెల్గాంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్… Read More
ఐఏఎస్ అని చెప్పి ఛీటింగ్, మోసపోయిన యువతులు, ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షలు వసూల్పొట్టకూటి కోసం కోటి తిప్పలు అని సామెత ఉంది. పెద్దలు కూడా ఇదే విషయం చెబుతుంటారు. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం బుద్ది గడ్డి తిన్నాడు. ఔను తాను కలెక్ట… Read More
0 comments:
Post a Comment