Tuesday, June 9, 2020

జేసీ బద్రర్స్‌కు మరో షాక్: కేంద్రానికి వైఎస్ జగన్ సర్కారు ఫిర్యాదు

అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి వైఎస్ జగన్ సర్కారు మరో షాకిచ్చింది. అక్రమంగా తిప్పుతున్న జేసీ బ్రదర్స్‌కు చెందిన ట్రావెల్ బస్సులను సీజ్ చేయాలని ఆదేశించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dNREGh

Related Posts:

0 comments:

Post a Comment