కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (73) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన మంగళవారం కన్నుమూశారు. తీవ్రమైన గొంతు నొప్పితో హైదరాబాద్ లోని ఓమెగా ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారని కుటుంబీకులు తెలిపాయి. మాజీ ఎమ్మెల్యే మరణంతో నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DTPtEL
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి కన్నుమూత - సీఎం కేసీఆర్, ముఖ్య నేతల సంతాపం
Related Posts:
కేటీఆర్ వ్యాఖ్యలపై సవాల్ విసిరిన బీజేపీ...!కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పంద… Read More
ఉల్లి ప్రకంపనలు:నిర్మలా సీతారామన్కు అశ్వని చౌబే మద్దతు, తినకుంటే ధర ఎలా తెలుస్తుంది...?ఉల్లిగడ్డ ధర అంశం గురువారం కూడా పార్లమెంట్ను కుదిపేసింది. తాను ఎక్కువగా ఉల్లిగడ్డ తిననని నిన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో దుమారం చెల… Read More
వైసీపీ తలలు నరుకుతామన్న జనసేన కార్యకర్త...! మద్దతు పలికిన జనసేనానిరాయలసీమలో పర్యటిస్టున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజు ఏదో ఒక సంచలనంతో ప్రజల్లో నానుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పవన్ … Read More
కర్ణాటక ఉప ఎన్నికలు, బీజేపీ హవా ! సీ ఓటర్స్ సర్వే ఫలితాలు, గుడ్డికన్నా మెల్లమేలు, ఓటర్లు !బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శాసన సభ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? అనే విషయం … Read More
ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల నిరసన, సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వాలని, నియామకాల్లోనూ...టీఎస్ఆర్టీసీ సమ్మె నిర్వహించిన సమయంలో విధులు నిర్వర్తించిన తాత్కాలిక డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. పోరుగడ్డ ఓరుగల్లులో నిరసన చేపట్టారు. తమకు సర్వీస్ స… Read More
0 comments:
Post a Comment