హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేగం పెంచారు. ప్రభుత్వ విధానాల మీద క్షేత్ర స్థాయిలో పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెడుతూ భ్రమలు కల్పిస్తోంది తప్ప క్షేత్ర స్థాయిలో ఒక్క పని జరగడం లేదని విమర్శిస్తున్నారు. అవే అంశాలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామంటున్నారు టీపీసిసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rgmsy
తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రాజెక్టుల బాట.! 13న గోదావరి జల దీక్ష.!!
Related Posts:
విమానంలో పైలట్, ఎయిర్ హోస్టెస్ ఆ పని.. ప్రయాణికులు చూసినా... వీడియో తీసి....గగనతలంలో ప్రయాణం.. విమానంలో ప్రయాణికులు కూడా ఉన్నారు. కానీ ఓ పైలట్, ఎయిర్ హోస్టెస్ మాత్రం హద్దులు మీరారు. అవును వారిద్దరూ విమానం వెనకసీట్లలో రొమాన్స్ … Read More
అయోధ్య పై త్వరలో శుభవార్త వింటారు : ఆధ్యాత్మిక గురువు రవిశంకర్దశాబ్దాలుగా నానుతున్న అయోధ్య భూ వివాదానికి ఫుల్ స్టాప్ పడనుందా...నలబై రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఎలాంటీ తీర్పునిస్తుంది. మరో కొద్ది రోజు… Read More
పెహ్లూఖాన్ డైరీ కోసం గోవులు తీసుకెళ్తున్నారు.. అక్రమ రవాణా కాదు..కలకలం రేపిన పెహ్లూఖాన్ కేసులో రాజస్థాన్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పెహ్లూఖాన్, అతని కుమారులు ఇర్షాద్, ఆరిఫ్పై ఉన్న గోవుల అక్రమ తరలింపు అభియోగా… Read More
అర్ధరాత్రి నుంచి కొత్త చరిత్ర: రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో రేపటి(గురువారం, అక్టోబర్ 31) నుంచి సరికొత్త అధ్యయం మొదలవనుంది. 1947లో భారతదేశ యూనియన్లో విలీనమైన నాటి నుంచి రాష్ట్రంగా ఉ… Read More
దోంగలుగా మారిన ఎంబీఏ విద్యార్థి, బీఏ విద్యార్థిని ...! యూ ట్యూబ్లోలో దోంగతనం పాఠాలువిలాసాలకు అలవాటు పడిన ఓ యువకుడు, మరియు యువతిలు దోంగలుగా మారారు. అదికూడ ప్రోఫెషనల్ కోర్సులు చేస్తూ... డబ్బుల కోసం నెలకు రెండు లేదా మూడు దోంగతనాలు చేస్త… Read More
0 comments:
Post a Comment