హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేగం పెంచారు. ప్రభుత్వ విధానాల మీద క్షేత్ర స్థాయిలో పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం అంశంలో తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మభ్యపెడుతూ భ్రమలు కల్పిస్తోంది తప్ప క్షేత్ర స్థాయిలో ఒక్క పని జరగడం లేదని విమర్శిస్తున్నారు. అవే అంశాలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామంటున్నారు టీపీసిసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30rgmsy
తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రాజెక్టుల బాట.! 13న గోదావరి జల దీక్ష.!!
Related Posts:
నమో గంగా స్మరమి : గంగాదేవికి మోదీ పూజలువారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మారథం పట్టారు. దారి పొడవునా మోదీ అనే నినాదాలు మిన్నంటాయి. రోడ్ షోలో… Read More
షాకింగ్ ..... ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన బస్సు దొంగలు.. బస్సులకు భద్రత కరువుకార్ల చోరీలు విన్నాం.. బైక్ దొంగతనాలు చూశాం .. కానీ బస్సుల దొంగతనాలు ఎప్పుడైనా విన్నామా . ఇప్పుడు అది కూడా వింటున్నాం . చిన్న చిన్న వాహనాలు ఏం దొంగతనం… Read More
ముందస్తుగా సీట్లు బ్లాక్ చేయడమా..? ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు హైకోర్టు మొట్టికాయ..!హైదరాబాద్: ప్రయివేటు కాలేజీల కోటా వ్యవహారం పై హైకోర్ట్ కొరడా ఝుళిపించింది. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా, మాప్ అప్ రౌండ్ కింద సీట్లు భర్తీ చేసేందు… Read More
విప్లవాత్మకం: ఆర్మీలో మహిళా జవాన్ల నియామకం: నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ!న్యూఢిల్లీ: రక్షణ మంత్రిత్వశాఖ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. సైన్యంలో మహిళలను నియమించుకోనుంది. మహిళా జవాన్ల కోసం దరఖాస్తులను అర్హులైన వారి… Read More
మోడీ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చిన దీదీ ! బెంగాల్ నుంచి స్వీట్లు తప్ప ఓట్లు రావు ...బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పీఎం మోడి గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్షయ్ కుమార్ తో ఇంటర్యూలో భాగంగా మోడి కొన్ని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఇల… Read More
0 comments:
Post a Comment