Tuesday, June 9, 2020

ఏపీలో కరోనా: 5వేలు దాటిన కేసులు.. కొత్తగా 216మందికి వైరస్, 2మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా కాటుకు గురైనవాళ్ల సంఖ్య 5వేల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 216మందికి వైరస్ సోకింది. అందులో స్థానికులు 147 మందికాగా, వలసదారులు, విదేశాల నుంచి వచ్చినవాళ్లు 69 మందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,029కి పెరిగింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cHKqCw

0 comments:

Post a Comment