ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా కాటుకు గురైనవాళ్ల సంఖ్య 5వేల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 216మందికి వైరస్ సోకింది. అందులో స్థానికులు 147 మందికాగా, వలసదారులు, విదేశాల నుంచి వచ్చినవాళ్లు 69 మందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,029కి పెరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cHKqCw
ఏపీలో కరోనా: 5వేలు దాటిన కేసులు.. కొత్తగా 216మందికి వైరస్, 2మృతి..
Related Posts:
నరసింహ యాదవ్ అవుట్.. చెవిరెడ్డి ఇన్!తిరుపతి: ప్రతిష్ఠాత్మక తిరుపతి పట్టణాభివృద్ధి అథారిటీ (తుడా) ఛైర్మన్గా చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ… Read More
బెంగాల్ హైటెన్షన్ : రేపు అఖిలపక్ష ప్రతినిధులతో గవర్నర్ భేటీ, హాజరవుతామన్న టీఎంసీకోల్కతా : పశ్చిమబెంగాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాలానా యంత్రాంగం అప్రమత్తమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై గవర్… Read More
బీజేపీ చీఫ్ ఎవరు ? మరికొన్ని గంటల్లో వీడనున్న ఉత్కంఠ .. రేపు బీజేపీ ఆఫీస్ బేరర్ల భేటీన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో మంజి జోష్ మీదున్న బీజేపీకి కొత్త సారథి ఎవరు ? ఏ నేతపై పార్టీ మొగ్గుచూపుతుంది ? ఆరెస్సెస్ ఆశీర్వాదం ఏ నేతను వరించనుం… Read More
కోర్టులోనే కాల్పులు...యూపి బార్ కౌన్సిల్ చైర్మన్ పై మరో అడ్వకేట్ కాల్పులుఆగ్రా జిల్లా కోర్టు అవరణలో దారుణం జరిగింది. కోర్టు ఆవరణలోనే ఓ అడ్వకేట్ నేరుగా మరోకరిపై కాల్పులు జరిపారు. యూపి బార్ కౌన్సిల్ చైర్పర్సన్పై దుండగుడు మూ… Read More
పోటెత్తుతున్న పోర్బందర్: మహాత్ముడు పుట్టిన గడ్డ అతలాకుతలం!అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాన్ గుజరాత్పై పెను ప్రభావాన్ని చూపుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ తీరంలోని అనేక ప్రాంతాల్లో భారీ న… Read More
0 comments:
Post a Comment