ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా కాటుకు గురైనవాళ్ల సంఖ్య 5వేల మార్కు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 216మందికి వైరస్ సోకింది. అందులో స్థానికులు 147 మందికాగా, వలసదారులు, విదేశాల నుంచి వచ్చినవాళ్లు 69 మందని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,029కి పెరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cHKqCw
ఏపీలో కరోనా: 5వేలు దాటిన కేసులు.. కొత్తగా 216మందికి వైరస్, 2మృతి..
Related Posts:
మళ్లీ తెరపైకి ‘మార్గదర్శి’ కేసు: సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు, రామోజీరావుపై ఉండవల్లి ఏమన్నారంటే.?న్యూఢిల్లీ: మార్గదర్శి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు ముగిసిందనుకున్న ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టింది. అంతేగాక, ఈ కేసు వి… Read More
జార్ఖండ్ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న జేవీఎం..జార్ఖండ్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ సంకీర్ణ సర్కార్ అధికారంలోకి వచ్చాక బేషరతుగా మద్దతు ప్రకటించి కూటమిలో భాగమైన జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం-పీ).. త… Read More
పాకిస్తాన్ జిన్నానా? భారతమాతా?: ఢిల్లీ ఓటర్లే తేల్చుకోవాలన్న కేంద్ర మంత్రి జవదేకర్ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ నేతల దూకుడు పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్తాన్ తో, బీజేపీని ఇండియాతో పోల్చుతూ.. ఫిబ్రవ… Read More
ఆ సినిమాలో చూపించిందే నిజమైంది.. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్పై అప్పట్లోనే సినిమా..ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రమాదాన్ని ఓ సినిమా ముందే ఊహించింది. 2011లో వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో కేట్ విన్స్లెట్,మట్ డామన్ ప్రధాన పాత్… Read More
కండోమ్ లేకుండా సెక్స్ వద్దన్నందుకు మహిళ దారుణ హత్యడ్యూటీ నుంచి ఇంటికెళుతోన్న అతనికి.. బస్టాండ్ వద్ద ఓ మహిళ ఎదురుపడింది.. మాటలు కలిపారు.. రూ.2500కు బేరం కుదిరింది.. అడ్వాన్స్గా రూ.500 తీసిచ్చాడు.. ఇద్… Read More
0 comments:
Post a Comment