నిపుణులు,పరిశీలకులు అంచనా వేసినట్టుగానే భారత్లో జూన్,జులై నెలల్లో కరోనా పీక్స్కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉన్న భారత్లో కేసులు విజృంభిస్తున్నాయి. త్వరలోనే మూడో స్థానంలో ఉన్న బ్రిటన్ను కూడా భారత్ దాటేసే అవకాశం లేకపోలేదు. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో మెడికల్,హెల్త్ కేర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AUMppI
ప్రమాదపు అంచున.. మెడికల్ వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి.. భారత్లో ఇదీ పరిస్థితి..
Related Posts:
అద్వానీ మౌనం వీడాలి : ఉమాభారతిఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 91 ఏళ్ల పార్టీ సీనియర్ నేతకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చ… Read More
ఫుల్లుగా తాగాడు..పక్కింటో దూరి వేధించాడు..! మనస్తాపంతో మహిళ మ్రుతికి కారణమయ్యడు ఎదవ..!!హయత్నగర్/హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి దుష్ప్రవర్తన, అన్నెంపున్నెం తెలియని ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేసింది. పీల దాకా మందు తాగిన పక్క… Read More
నలుగురికి చెప్పాల్సిన పెద్దలు..! డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కవుతున్నారు..! ఛీ దీనమ్మా జీవితంహైదరాబాద్ : మద్యం తాగి డ్రైవ్ చేస్తే పరువు పోవడమే కాదు, కొందరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. బాధితులపై ఆధార పడ్డ వారికి తీరని శోకమే కాదు, జీవితాతం వ… Read More
మంగళగిరి ఎన్నికల బరిలో తమన్నా .. ఇక అందరి చూపు మంగళగిరి వైపుఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంటుంది. ఊహించని పేర్లు తెర మీదకు వస్తున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో ఎన్నికల కురుక్షేత్రానిక… Read More
జేసి ఇలాకాలోకి జగన్: నేడు తాడిపత్రిలో ప్రచార సభ : వైసిపి లోకి జేసి కీలక అనుచరులు...!ఎన్నికల వేళ అసలైన రాజకీయానికి తెర లేచింది. వైసిపి అధినేత జగన్ చాలాకాలం తరువాత తాడిపత్రిలో కాలు పె డుతున్నారు. జేసి బ్రదర్స కు కంచుకోటగా ఉన్న… Read More
0 comments:
Post a Comment