అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఏపీనే నిలుస్తుండటం గమనార్హం. మహారాష్ట్ర, తమిళనాడు కంటే కూడా ఏపీలోని కొత్త కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qr3Y5p
ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికం, కృష్టాలో స్వల్పం
Related Posts:
అవి అధర్మ పోరాటాలు.. వద్దని చెప్పినా చంద్రబాబు వినలేదని సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు ..!!విజయవాడ/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి విజ… Read More
జై శ్రీరాం అనాలంటూ.. ఇమామ్పై దాడి... 12 మంది యువకులపై కేసుఉత్తరప్రదేశ్లో మరో మత వ్యతిరేక సంఘటన జరిగింది. తన ఇంటికి వెళుతున్న ఇమామ్ను అడ్డుకున్న యువకులు అడ్డగించి జై శ్రీరాం అనాలని ఒత్తిడి తెచ్చారు. అనంతరం త… Read More
ఆలీకి కీలక పదవి..! టీటీడి బోర్డ్ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్న జగన్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పదవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవుల తర్వాత మిగిలిన నామినేటెడ్ పదవుల పైన సీఎం దృష్టి పెట్టినట్టు తె… Read More
ఓ వ్యాపారి, ముగ్గురు యువతులు.. రొమాన్స్ పేరుతో ముగ్గులోకి.. చివరకు..!ఉత్తర ప్రదేశ్ : వ్యాపారులకు వల వేస్తూ ముగ్గులోకి దించుతూ మోసం చేస్తున్న యువతుల ఆట కట్టించారు యూపీ పోలీసులు. ఘజియాబాద్కు చెందిన ఓ వ్యాపారిని ముగ్గురు … Read More
మంత్రిపదవికి రాజీనామ చేసిన సిద్దూ... ? రాహుల్కు లేఖ...పంజాబ్ క్యాబినెట్ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు తన మంత్రి పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు.కాగా ఇందుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు రా… Read More
0 comments:
Post a Comment