లక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలిస్తున్నాయనడానికి సంకేతంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ పాట పాడేందుకు ప్రయత్నించారన్న శుభవార్తను ఆయన కొడుకు ఎస్పీ చరణ్ తెలియజేశారు. కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయకుడి ఆరోగ్యం కాస్త మెరుగైందని చరణ్ బుధవారం నాటి వీడియో అప్ డేట్ లో ప్రకటించారు. ఎంజీఎం ఆస్పత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3baBTcl
గుడ్న్యూస్: ఎస్పీ బాలు నోట మళ్లీ పాట - రికవరీలో మొదటి అడుగు - ఎస్పీ చరణ్ తాజా వీడియో
Related Posts:
ఏపిలో వైసిపి కే ఆధిక్యం : 8.2 % ఓట్ల తేడా : రిపబ్లిక్ టీవి- సీ ఓటర్ సర్వే సంచలనం..!సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఏపిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇదే సమయంలో తాజాగా రిపబ్లిక్ టీవి - సీ ఓటర్ జాతీయ స్థాయ… Read More
ఇండియా టుడే సర్వే: బీజేపీకి ఓటమి తప్పదు, జగన్-కేసీఆర్ కలిసినా మోడీని కాపాడలేరు?అమరావతి/న్యూఢిల్లీ: ఇండియా టుడే - కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రం… Read More
అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత: నింగిలోకి అత్యంత తక్కువ బరువున్న కలాంశాట్శ్రీహరికొట: అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహంను నింగిలోకి విజయవంతంగా ఇస్రో పంపింది. ఈ ఉపగ్రహం పేరు కలాంశాట్.ఇ… Read More
టిడిపిలోకే వంగవీటి రాధా : ముహూర్తం ఖరారు : 26వ తేదీ సాయంత్రం బాబు సమక్షంలో..!వంగవీటి రంగా తనయుడు రాధా టిడిపి ఎంట్రీ ముమూర్తం ఖరారైంది. తాజాగా రాధా మీడియా సమావేశంలో తన భవిష్య త్ రాజకీయం గురించి స్పష్టత ఇవ్వలేదు. ఏ పార… Read More
తెలంగాణ పంచాయతీ పోరు.. రెండో దశ పోలింగ్ పై ఉత్కంఠహైదరాబాద్ : రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్, వార్డు మెంబర్ల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 3వేలకు పైగ… Read More
0 comments:
Post a Comment