లక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలిస్తున్నాయనడానికి సంకేతంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ పాట పాడేందుకు ప్రయత్నించారన్న శుభవార్తను ఆయన కొడుకు ఎస్పీ చరణ్ తెలియజేశారు. కరోనాతో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయకుడి ఆరోగ్యం కాస్త మెరుగైందని చరణ్ బుధవారం నాటి వీడియో అప్ డేట్ లో ప్రకటించారు. ఎంజీఎం ఆస్పత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3baBTcl
గుడ్న్యూస్: ఎస్పీ బాలు నోట మళ్లీ పాట - రికవరీలో మొదటి అడుగు - ఎస్పీ చరణ్ తాజా వీడియో
Related Posts:
జనసేనలో చేరిన విష్ణురాజు, పార్టీలో చేరగానే కీలకపదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్అమరావతి: ప్రముఖ విద్యావేత్త కేవీ విష్ణురాజు మంగళవారం నాడు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నా… Read More
అల్లుడితో అత్త వివాహేతర సంబంధం: భర్తను పక్కా ప్లాన్తో హత్య చేసిన కాబోయే ఎస్సై!హైదరాబాద్: కాబోయే ఎస్సై హంతకురాలిగా మారిపోయింది. మత్తులో ఉన్న భర్తను హత్యకు ప్లాన్ చేసింది. మేనల్లుడితో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత… Read More
మమతా చుట్టూ రాజకీయం..అన్నా హజారేను పట్టించుకునే వారేరీ?ముంబై: మూడు రోజులుగా దేశ రాజకీయాలన్నీ పశ్చిమ బెంగాల్ చుట్టే తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, మమతా బెనర్జీ, సీబీఐ.. ఇదీ పరిస్థితి. మీడియా మొత్తం మమతా బె… Read More
అమెరికాలో ఇరుక్కుపోయిన విద్యార్థులకు ఆటా అండ..! న్యాయ సలహా ఇస్తున్న నిపుణులు..!!మిషిగన్/ హైదరాబాద్ : యూఎస్ మిషిగన్ ఫెడరల్ కోర్టులో డిటెన్షన్ లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల విచారణ ప్రారంభమైంది. థియోడోర్ లివిన్ యునైటెడ్ స్టేట్స్… Read More
మమతతో దీక్ష విరమింప చేసిన చంద్రబాబు, కోల్కతాలో ఊగిపోయిన ఏపీ సీఎంకోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన దీక్షను మంగళవారం విరమించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమెతో దీక్ష విరమింపజేశారు. ఆ… Read More
0 comments:
Post a Comment