న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ శనివారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు వివరాలను జైలు అధికారులు, అక్షయ్ ఠాకూర్ తరపు న్యాయవాది వెల్లడించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు అక్షయ్ ఠాకూర్ శనివారం క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడని డైరెక్టర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2udZLKX
నిర్భయ కేసు: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన మరో దోషి అక్షయ్ ఠాకూర్
Related Posts:
హైకోర్టు సీరియస్: తక్కువ టెస్టులు, మృతదేహాలకు పరీక్షలు నిర్వహించకపోవడంపై ఆగ్రహం..తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలకు ఎందుకు కరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు అని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది… Read More
పెళ్లికి బంధువులెందుకోయ్..!తాళి, వధువుంటే చాలదా..?వరుడిపై మద్యప్రదేశ్ పోలీసుల కేసు నమోదు..!భోపాల్/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి జనాల చేత చిత్ర విచిత్ర వేశాలేపిస్తోంది. మొహానికి మాస్క్ తప్పనిసరి చేసింది, చేతికి గ్లౌజులు వేయించింది, ఇళ్లకే … Read More
సరిహద్దులో టెన్షన్:యుద్ధ డ్రోన్లతో చైనా.. దీటుగా స్పందించిన భారత్.. అసలేం జరుగుతోందంటే..కరోనా విలయానికి కారణమైన చైనా.. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి ఎదురయ్యేసరికి ఇంకాస్త పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నది. సరిహద్దులో యుద్ధ విన్యాసాలు చేస్త… Read More
ఇంజిన్ ఆఫ్: హైదరాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్హైదరాబాద్: ఎయిర్ ఏషియాకు చెందిన ఓ విమానం మంగళవారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. జైపూర్ నుంచి హైదరాబాద్… Read More
గోవా రాకండి.. వస్తే ఆ నిబంధనలు పాటించండి.!లేకపోతే బాగా బీచ్ లో బాదేస్తామంటున్న సీఎం..!పాంజిమ్/హైదరాబాద్ : దేశంలోనే పర్యాటక నగరమైన గోవా రాష్ట్రం కరోనా విష కోరల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. విదేశీ పర్యాటకులతో పాటు దేశంలో అనేక మంది గోవా… Read More
0 comments:
Post a Comment