Saturday, February 1, 2020

నిర్భయ కేసు: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన మరో దోషి అక్షయ్ ఠాకూర్

న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ శనివారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు వివరాలను జైలు అధికారులు, అక్షయ్ ఠాకూర్ తరపు న్యాయవాది వెల్లడించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు అక్షయ్ ఠాకూర్ శనివారం క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడని డైరెక్టర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2udZLKX

Related Posts:

0 comments:

Post a Comment