Saturday, February 1, 2020

తెలంగాణపై కేంద్రానిది వివక్ష.. అందుకే నిధుల కోత: బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ ఫైర్

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్ర బడ్జెట్ లో లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన నిధులు ఇవ్వకపోగా.. కేటాయింపుల్లోనూ భారీగా కోతలు పెట్టడం దుర్మార్గమంటూ కేంద్ర బడ్జెట్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఇవాళ్టి బడ్జెట్ తో మరోసారి తేటతెల్లమైందని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tp3vsI

Related Posts:

0 comments:

Post a Comment