అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పూర్తి చేస్తానని ఎన్నికల ముందు హామినిచ్చిన వైఎస్ జగన్ మాటలకు, చేతలకు పొంతనలేదని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tlYBN3
ఎప్పుడూ ప్రతీకారమేనా? చేసేదైమైనా ఉందా?: ఈగోయిజం, రౌడీయిజం అంటూ వైఎస్ జగన్పై కళావెంకట్రావు ఫైర్
Related Posts:
ముఖ్యమంత్రిపై 100 మందిపై కర్రలతో దాడికి యత్నం, బీజేపీ కార్యకర్తలేనని..న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం నాడు దాడికి పాల్పడ్డారు. నారెల ప్రాంతంలో కర్రలతో సమూహంగా వచ్చ… Read More
హోదా కోసం లాయర్ ఆత్మహత్యాయత్నం : కోర్టు ఆవరణలోనే పురుగు మంది తాగి..!ఏపికి ప్రత్యేక హోదా కోసం ఓ న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రత్యేక హోదా కోసం గతంలో ఏపిలో ఇదే విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన … Read More
అవినీతి అడ్డా కాంగ్రెస్..! పేదల సంక్షేమం మాతోనే.. ప్రచారంలో మోడీరాయ్గఢ్ : బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అమీతుమీకి సిద్ధమయ్… Read More
పొంగులేటిపై గులాబీ బాస్ వేటు..! మరి ఖమ్మం లోక్ సభ స్థానంలో ఎవరికి చోటు..!!ఖమ్మం/ హైదరాబాద్ : అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో..! పార్టీ సంపూర్ణ మెజారిటీతో అదికారం లో ఉన్నా తన విషయానికి వచ్చే సరికి వ్యతిరేక … Read More
పవన్ కళ్యాణ్ పార్టీలోకి అబ్దుల్ కలాం సలహాదారు: నెరవేరిన జనసేనాని ఎదురుచూపులుఅమరావతి: దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సలహాదారుగా పని చేసిన ప్రముఖులు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. ఇటీవల జనసేనాని పార్ట… Read More
0 comments:
Post a Comment