Sunday, February 2, 2020

చంద్రబాబు 420, ఎలానో వివరించిన మంత్రి కొడాలి నాని, రామోజీ, రాధాకృష్ణకు పెన్షన్ ఇవ్వాలా..?

పల్లెలే పట్టుగొమ్మలని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్టు ఏపీలో ఆదర్శపాలన అందిస్తున్నామని మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. లక్షా 35 వేల మంది గ్రామ సెక్రటరీలతో ప్రజల సమస్యలను 72 గంటల్లో తీరుస్తున్నామని వివరించారు. 2 వేల జనాభాకు వాలంటీర్ చొప్పున 3 లక్షల గ్రామ వాలంటీర్లు ప్రజల సేవలో నిమగ్నమయ్యారని వివరించారు. కానీ ప్రభుత్వం చేసే మంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Q8G3T

Related Posts:

0 comments:

Post a Comment