పల్లెలే పట్టుగొమ్మలని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినట్టు ఏపీలో ఆదర్శపాలన అందిస్తున్నామని మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. లక్షా 35 వేల మంది గ్రామ సెక్రటరీలతో ప్రజల సమస్యలను 72 గంటల్లో తీరుస్తున్నామని వివరించారు. 2 వేల జనాభాకు వాలంటీర్ చొప్పున 3 లక్షల గ్రామ వాలంటీర్లు ప్రజల సేవలో నిమగ్నమయ్యారని వివరించారు. కానీ ప్రభుత్వం చేసే మంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37Q8G3T
Sunday, February 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment