ఏపీ రాజకీయాలు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు సాగుతున్నాయి. నేతల మాటలతూటాలు పేలుతున్నాయి. అధికార వైసీపీ,ప్రతిపక్ష టీడీపీ విమర్శలలో ఎవరికీ తీసిపోని విధంగా తలపడుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధానంగా విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తూ దూకుడు చూపిస్తుండగా,టిడిపి నుండి విజయసాయిరెడ్డికి రివర్స్ పంచ్ వేస్తూ బుద్ధా వెంకన్నదూసుకుపోతున్నాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e0tx6O
దేవుడి స్క్రిప్ట్ ..ముగ్గురిని కొన్నాం.. వచ్చే ఎన్నికల్లో మూడు సీట్లే : లాఫింగ్ 'బుద్ధా' పంచ్
Related Posts:
దేశభక్తిని చాటుకున్న జంట .. పుట్టిన బిడ్డకు 'మిరాజ్' అని నామకరణంరాజస్థాన్ కు చెందిన ఒక జంట దేశం పై తమకున్న భక్తిని చాటుకుంది. పుల్వామా ఉగ్రదాడులకు ప్రతీకార దాడిగా సర్జికల్ స్ట్రైక్ చేసి భారత్ సత్తా చాటుకుంది. ఈ సర్… Read More
భారీ ఫైర్ యాక్సిడెంట్.. ఎస్ఐ చొరవతో 500 మంది విద్యార్థులు సేఫ్హైదరాబాద్ : ఓ ఎస్ఐ చూపిన చొరవ.. 500 మంది విద్యార్థులను కాపాడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారుల ప్రాణాలను కాపాడారు. హైదరాబాద్ కాటేదాన్ ఇండస్ట్రియ… Read More
రైల్వే జోన్ ప్రకటించారు..అయినా: ఆదాయానికి రెడ్ సిగ్నల్ : రెండు జోన్లుగా ఏపి జిల్లాలు..!ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని పై బిజెపి హర్షం వ్యక్తి చేస్తోంది. ఇదే సమయంలో ఈ … Read More
టిడిపి 7 గురు ఎమ్మెల్సీలు ఖరారు : అశోక్బాబు కు చోటు : అన్నీ స్థానాలు ఏకగ్రీవమే..!నామినేషన్లు సమయం ముగుస్తున్న వేళ..టిడిపి అధినేత అర్ద్రరాత్రి ఎమ్మెల్సీ అభ్యర్దులను ఖరారు చేసారు. మొత్తం ఏడుగురు అభ్యర్దులను ప్రకటించారు. అంద… Read More
పాక్పై పెరుగుతున్న ఒత్తిడి: మసూద్ అజార్ను బ్లాక్లిస్టులో చేర్చాలంటూ యూఎన్కు అమెరికాజైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడులు, ఆ తర్వాత ప్రతీకార చర్యలకు భారత్ దిగడం..ఆ మరుసటి రోజు పాక్ భారత గగనతలంలోకి రావడం.. అనంతరం భారత వింగ్ కమాండర్ ప… Read More
0 comments:
Post a Comment