హైదరాబాద్ : ఓ ఎస్ఐ చూపిన చొరవ.. 500 మంది విద్యార్థులను కాపాడింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారుల ప్రాణాలను కాపాడారు. హైదరాబాద్ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది ఈ ఘటన. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ సత్వరమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ప్రాణహాని జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrjNLA
భారీ ఫైర్ యాక్సిడెంట్.. ఎస్ఐ చొరవతో 500 మంది విద్యార్థులు సేఫ్
Related Posts:
జగన్ పార్టీ నేతల నుంచి ప్రాణహాని: లోక్సభ స్పీకర్కు ఎంపీ రఘురామ కృష్ణంరాజున్యూఢిల్లీ: సొంత పార్టీపై విమర్శలు చేసి, ఆ పార్టీ నేతలకు లక్ష్యంగా మారిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన నిర్ణయం తీసు… Read More
Coronavirus: సిలికాన్ సిటీలో ఈ ప్రాంతాలు సీల్ డౌన్, చిల్లర గేమ్స్ ఆడితే ఎఫ్ఐఆర్, మొబైల్ ప్లాన్ !బెంగళూరు: దేశ ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు సిటీ కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు హడలిపోయింది. 24 గంటల్లో సిలికాన్ సిటీ బెంగళూరులో ఎవ్వరూ ఊహించన… Read More
TS SSC RESULTS 2020 : విద్యార్థుల గ్రేడ్లు వెబ్ సైట్ లో .. ప్రాతిపదిక ఇదే .. చూడండిలా !!కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే… Read More
రెండెసివిర్,ఫవిపిరవిర్,ఫాబిఫ్లూ... సంతకం తీసుకున్నాకే డోసు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు....ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ వెలువడ్డ అధ్యయనాల ప్రకారం వ్యాక్సిన్ తయారీకి ఎంత లేదన్నా ఒక ఏడాద… Read More
చైనా ఆక్రమణలో కొన్ని వేల కిలోమీటర్ల భారత భూభాగం: ఒకరి తప్పులు ఒకరు: తవ్వి మరీన్యూఢిల్లీ: లఢక్ సెక్టార్లో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు రోజురోజుకూ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అనేక వివాాదాలకు కేంద్రబిందువులు అవు… Read More
0 comments:
Post a Comment