Thursday, February 28, 2019

పాక్‌పై పెరుగుతున్న ఒత్తిడి: మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ యూఎన్‌కు అమెరికా

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడులు, ఆ తర్వాత ప్రతీకార చర్యలకు భారత్ దిగడం..ఆ మరుసటి రోజు పాక్ భారత గగనతలంలోకి రావడం.. అనంతరం భారత వింగ్ కమాండర్ పైలట్‌ను తమ అధీనంలోకి తీసుకోవడాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రపంచ దేశాలు ఒక్కతాటిపైకొచ్చాయి. పాక్ పై భారత్‌తో పాటు పలు దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీంతో పాకిస్తాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2StV4CF

0 comments:

Post a Comment