Thursday, February 28, 2019

రైల్వే జోన్ ప్ర‌క‌టించారు..అయినా: ఆదాయానికి రెడ్ సిగ్న‌ల్ : రెండు జోన్లుగా ఏపి జిల్లాలు..!

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. దీని పై బిజెపి హ‌ర్షం వ్య‌క్తి చేస్తోంది. ఇదే స‌మ‌యంలో ఈ జోన్ నిర్ణ‌యం పై అనేక అనుమానాలు ..సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.కొత్త జోన్ కార‌ణంగా ఏపికి ప్ర‌యోజ‌నమా కాదా అనే చ‌ర్చ మొద‌లైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrjBMm

Related Posts:

0 comments:

Post a Comment