నామినేషన్లు సమయం ముగుస్తున్న వేళ..టిడిపి అధినేత అర్ద్రరాత్రి ఎమ్మెల్సీ అభ్యర్దులను ఖరారు చేసారు. మొత్తం ఏడుగురు అభ్యర్దులను ప్రకటించారు. అందులో నాలుగు స్థానాలు బిసిలకు..రెండు ఓసిలకు..ఒకటి ఎస్సీలకు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో నలుగురికి..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం అయిదు ఖాళీలు ప్రకటించగా..అందులో టిడిపికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwfbA7
టిడిపి 7 గురు ఎమ్మెల్సీలు ఖరారు : అశోక్బాబు కు చోటు : అన్నీ స్థానాలు ఏకగ్రీవమే..!
Related Posts:
పవన్ కోసం చిరు రీ ఎంట్రీ- త్వరలో రాబోతున్నారు- జనసేన నేత నాదెండ్ల సంచలన కామెంట్స్ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ వీటిని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుం… Read More
ఢిల్లీ హింస: యోగేంద్ర యాదవ్ తోపాటు 9 మందిపై ఎఫ్ఐఆర్, 200 మందిపై అభియోగాలున్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఉద్రిక్తతలక… Read More
వ్యాక్సిన్ వికటించి ఒంగోలు డాక్టర్ కండీషన్ సీరియస్ , చెన్నై ఆస్పత్రికి తరలింపు, అంగన్వాడీ కార్యకర్తకూ అస్వస్థతదేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. కరోనా మహమ్మారిని అంతమొందించడానికి మొదలుపెట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొంతమందిలో వ్యాక్… Read More
Wife Sketch: బెడ్ రూమ్ లో దూరం పెట్టింది, రెండో పెళ్లికి స్కెచ్, భర్తను సింపుల్ గా చంపేసింది, ఫినిష్ !చెన్నై/ తూత్తుకూడి/ కోవిల్ పట్టి: అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భార్య ఇప్పుడు చేదు అయ్యింది. పరాయి స్త్రీ మోజులో పడిపోయి… Read More
10 కోట్లను దాటిన కరోనా కేసులు: 22 లక్షలకు చేరువగా మరణాలు: తల్లడిల్లుతోన్న అగ్రరాజ్యంఅమెరికా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తూనే ఉంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణా… Read More
0 comments:
Post a Comment