నామినేషన్లు సమయం ముగుస్తున్న వేళ..టిడిపి అధినేత అర్ద్రరాత్రి ఎమ్మెల్సీ అభ్యర్దులను ఖరారు చేసారు. మొత్తం ఏడుగురు అభ్యర్దులను ప్రకటించారు. అందులో నాలుగు స్థానాలు బిసిలకు..రెండు ఓసిలకు..ఒకటి ఎస్సీలకు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో నలుగురికి..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం అయిదు ఖాళీలు ప్రకటించగా..అందులో టిడిపికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwfbA7
టిడిపి 7 గురు ఎమ్మెల్సీలు ఖరారు : అశోక్బాబు కు చోటు : అన్నీ స్థానాలు ఏకగ్రీవమే..!
Related Posts:
గడ్డం తీయడంపై నిషేధం... సెలూన్ నిర్వాహకులకు తాలిబన్ల ఆదేశాలు... ఉల్లంఘిస్తే కఠిన చర్యలే...ఆఫ్గనిస్తాన్లో తాలిబన్లు ఒక్కొక్కటిగా ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలుచేస్తున్నారు. తాజాగా హెల్మండ్ ప్రావిన్స్లోని క్షౌరశాలలకు 'గడ్డం' గీయవద్దంటూ హుక… Read More
రొటీన్ టెంపరేచర్ చెక్ కాదు... స్కూళ్ల రీఓపెనింగ్,వైరస్ కట్టడిపై ఐసీఎంఆర్ కీలక సూచనలు...కరోనా వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించి అరికట్టడానికి స్కూళ్లలో విద్యార్థులు,సిబ్బందికి తరుచూ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్… Read More
హుజురాబాద్ బై పోల్: నలుగురి పేర్లను హైకమాండ్కు పంపిన కాంగ్రెస్, లేని కొండా సురేఖ పేరుహుజురాబాద్ బై పోల్ కోసం షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. దీంతో అభ్యర్థుల ఎంపిక అంశం చర్చకు వచ్చింది. బీజేపీ- టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. మర… Read More
బండి పాదయాత్రకు ఎన్నికల కోడ్ ఇబ్బందులు.. బహిరంగ సభపై అనుమానాలు..?హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పరిణామాలు చకచక మారిపోతున్నాయి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి స… Read More
మాస్టర్ గంధం భువన్ జైకి సీఎం జగన్ అభినందనలు... అతిపిన్న వయసులో పర్వతారోహణలో రికార్డులు...ఐఏఎస్, మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడి తనయుడు మాస్టర్ గంధం భువన్ జై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గంధం భువన్ … Read More
0 comments:
Post a Comment